30, జూన్ 2011, గురువారం
29, జూన్ 2011, బుధవారం
ఆడా...? మగా...? నిర్ణయించే దెవరు
28, జూన్ 2011, మంగళవారం
మోకాళ్ల నొప్పులన్నింటికి సర్జరీయేనా?
ఒకప్పుడు ఏ 60 ఏళ్లలో వచ్చే మోకాళ్ల నొప్పులు ఇప్పుడు40 ఏళ్లకే పలకరిస్తున్నాయి. ఈ తరహా నొప్పుల్లో 80 శాతం దాకా ఆర్థరైటిస్ సమస్యలే. ఒకప్పుడు దాదాపు వృత్తులన్నింటిలోనూ శారరీక శ్రమ ఒక భాగంగా ఉండేది. అందుకే పాత తరం వారిలో 40ఏళ్లకి మోకాళ్ల నొప్పులు రావడం అన్నది చాలా అరుదు. కీలు మార్పిడి చికిత్స నడకలో మళ్లీ వేగాన్ని నింపుతోంది. కదల్లేని ప్రాణానికి ఒక కొత్త జీవితాన్నిస్తోంది. కీళ్లనొప్పుల దశలు, కీళ్లమార్పిడి శస్త్రచికిత్స, అపోహల గురించి తెలుసుకుందాం.................
చరిత్రే సర్వస్వం చైనా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
27, జూన్ 2011, సోమవారం
ఆముగ్గురు...
సమాచార సాంకేతిక రంగం నేడు ఎంతగానో ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ల వినియోగం భారీగా పెరిగింది. ఇందుకు రెండు ముఖ్యమైన పరిశోధనలే కారణం. ప్రారంభదశలో మెకానికల్ పరికరాలతో గణాంక యంత్రాలు తయారుచేయబడగా, తరువాత కాలంలో వ్యాక్యూమ్ ట్యూబులు, ట్రాన్సిస్టర్లను ఉపయోగించ సాగారు. గతంలో కంప్యూటర్లు పెద్దపెద్ద గదులను ఆక్రమించేవి. కిలోవాట్లకొద్ది విద్యుత్ని ఖర్చు చేసేవి. ఆ స్థాయి నుంచి డెస్క్టాప్లు, పామ్టాప్ల రూపానికి మారడానికి వీలు కల్పించింది 'ఇంటిగ్రేటెడ్ చిప్'.....................
26, జూన్ 2011, ఆదివారం
దక్షిణాది కథలకు ఉత్తరాన క్రేజు
25, జూన్ 2011, శనివారం
24, జూన్ 2011, శుక్రవారం
23, జూన్ 2011, గురువారం
మనసు మాట
మానవ శరీరంలో రెండు వ్యవస్థలుంటాయి. మొదటిది శరీరం, రెండవది మనసు. మానసిక వ్యవస్థకు కేంద్రం మనిషి మెదడు. విచిత్రమేమిటంటే తొంభై ఎనిమిది శాతం పరిమాణమున్న శరీరాన్ని శాసించేది కేవలం రెండు శాతం మాత్రమే ఉన్న మెదడు. మానవ శరీరం, మెదడుల నడుమ సమన్వయం, సహకారం ఉంటాయి కాబట్టి మానవ శక్తి సద్వినియోగపడుతోంది. మెదడు కన్పిస్తుంది. మనసు కన్పించదు. మరి దానిని గుర్తించడమెలా? మనసు అనేది ఒక భావ పరంపర. ఆలోచనలు, సంకల్పం వంటివి మనసు.....................................
22, జూన్ 2011, బుధవారం
పోస్కోపై యుపిఎ ద్వంద్వ వైఖరి
పోస్కో ప్రాజెక్టుకు అటవీపరమైన అనుమతి మంజూరు చెయ్యడమే వివాదాస్పదం. అందులో ఎన్నో లోపాలు, అవకతవకలున్నాయి. భూ సేకరణ వేగవంతంగా జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు కర్తవ్యం నిర్వహించింది. అప్రజాస్వామికంగా వ్యవహరించి అభ్యంతరాలను విస్మరించి వ్యవహరించింది. విస్తృత వ్యూహంలో అంతర్భాగంగానే పోస్కో ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేసింది. ఖనిజాల ఆధారిత పరిశ్రమల్లో పెద్ద ప్రాజెక్టులకు పర్యావరణపరమైన నిబంధనలను సడలించే వ్యూహం ఇందులో దాగి ఉంది....................
ప్రశాంతి నిలయంలో అశాంతి
సత్యసాయి బాబా మంచి నీటి పథకం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, యూనివర్సిటీ, కాలేజీలను స్థాపించి, ప్రజల నుండి సేకరించిన డబ్బును తిరిగి ప్రజలకే ఖర్చు చేసి సమాజ సేవ చేశారని చెబుతారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన వారు చాలా మంది వున్నా, బాబా సేవ నిస్సందేహంగా శ్లాఘనీయమే. కానీ ప్రజల నుండి విరాళాలుగా ఎంత తీసుకున్నారు, తిరిగి ప్రజలకెంత ఇచ్చారనేదే లక్షా ముప్ఫైవేల కోట్ల ప్రశ్న....
21, జూన్ 2011, మంగళవారం
అందాలను అరువు తెచ్చుకుని వెండితెర మీద వెలిగిపోతున్న తారాతోరణం
సత్యసాయి పుట్టిన రోజున విడుదల చేస్తాం
పుట్టపర్తి సత్యసాయి బాబా జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ 'బాబా సాయిబాబా' చిత్రాన్ని రూపొందించ డానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి, పుట్టపర్తిలోని సత్యసాయి ట్రస్ట్ సభ్యుల్ని కలిసి, కొన్ని విషయాల్ని తెలుసుకోవాలని దర్శకుడు కోడిరామకృష్ణ భావించారు. అందుకోసం ట్రస్ట్ సభ్యులతో చర్చిండానికి దర్శకుడు కోడిరామకృష్ణ, నిర్మాత.............................
టీవీ చూస్తే వినోదం కాదు వ్యాధులొస్తాయి..?
మనం టీవీ ఎందుకు చూస్తాం. వినోదం కోసం. వార్తా విశేషాల కోసం. పిల్లలైతే కార్టూన్ షోలు, పిల్లల కార్యక్రమాలకు అంకితమవుతారు. ఇక మహిళలైతే గాలి లేకుండా బతగ్గలరు కానీ సీరియల్స్ లేకుండా ఉండలేరు. ఇది ప్రస్తుతమున్న పరిస్థితి. అందరికీ ఒక షాకింగ్ న్యూస్.. రోజూ రెండు గంటల కన్నా ఎక్కువ సమయం టీవీ చూస్తే టైప్-2 మధుమేహం, గుండె రక్తనాళాల జబ్బు వచ్చే ప్రమాదం అధికమని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు.......................
20, జూన్ 2011, సోమవారం
19, జూన్ 2011, ఆదివారం
నాన్నా నీతో ఓ గంట..!
రాజరికం రాజ్యాంగబద్ధం
ఉత్తరాఫ్రికా ఖండంలోని మొరాకోను రాజ్యాంగబద్ధమైన రాజరిక దేశంగా ఆ దేశ రాజు మహ్మద్-4 ప్రకటించారు. దేశంలో రాజ్యాంగ సంస్కరణల అమలులో భాగంగా దేశాన్ని రాజ్యాంగబద్ధమైన రాజరిక దేశంగా ప్రకటిస్తున్నట్లు ఆయన శుక్రవారం రాత్రి మీడియాలో చేసిన ప్రసంగంలో వివరించారు. దేశంలో ప్రజాస్వామిక సంస్కరణలకు అనుకూలంగా ఉద్యమిస్తున్న కార్యకర్తలు రాజు మహ్మద్ ప్రకటనపై మౌనంగా ఉండిపోయారు. కొత్త రాజ్యాంగం ప్రకారం రాజు సర్వసైన్యాధిపతి అవుతాడు. అంతేకాక ఆయనే దేశంలో సర్వోన్నత..................................
20 సంవత్సరాల క్రితం పుట్టి ఉంటే... జంధ్యాలగారి చిత్రాలు చేసేవాణ్ని
18, జూన్ 2011, శనివారం
17, జూన్ 2011, శుక్రవారం
...వామ్మో! ఇది హెల్ఫోన్!!
16, జూన్ 2011, గురువారం
ఆండ్రాయిడ్ ఓఎస్ అదుర్స్..!
ఆపరేటింగ్ సిస్టమ్స్ రోజు రోజుకూ సరికొత్త హంగులతో మున్ముందుకు దూసుకుపోతున్నాయి. ఐఓఎస్ ప్రస్తుత సాంకేతిక విజ్ఞానం పీసీని దాటి ఎప్పుడో ముందుకెళ్ళిపోయింది. ఇప్పుడు మొబైల్, టాబ్లెట్ల హవా నడుస్తోంది. వాటిలో మొబైల్ నిర్వహణావ్యవస్థ (ఆపరేటింగ్ సిస్టమ్) లను శాసిస్తున్నవి ఆపిల్ సంస్థ వారి ఐఓఎస్, నోకియా వారి సింబియన్ ఓఎస్, గూగుల్ నుండి వచ్చిన ఆండ్రాయిడ్ ఓఎస్. వీటిని దగ్గరగా పరిశీలిస్తే వ్యత్యాసం చాలా ఉంది. మొదటి రెండూ ప్రొప్రయిటరీ నిర్వహణా వ్యవస్థ అయితే, ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ వెబ్ విహారంలో దిగ్గజంలా కొనసాగుతున్న గూగుల్ గూటి..................
15, జూన్ 2011, బుధవారం
ఆయుధాలు సేకరించుకుందాం ప్రాణాలు కాపాడుకుందాం
పూర్తిగా మారిపోతున్న ఒక అనిశ్చితితో కూడిన భవితను ప్రస్తుతం ఇరాకీయులు ఎదుర్కొంటున్నారు. దీన్ని అధిగమించడానికి ఆయుధ సమరం ఒక్కటే పరిష్కారమనే అభిప్రాయంతో ఆయుధాలు గట్రా సమకూర్చుకుంటున్నారు. ఇంటి దగ్గర ఎకె-47 తుపాకీ ఉన్నప్పటికీ సాదౌనల్ సాహిల్లో భద్రతా భావన కరవైంది. బాగ్దాద్లో తాజాగా ప్రజ్వరిల్లుతున్న హింసకు ఈ ఫర్నిచరు వ్యాపారి చింతాక్రాంతుడవుతున్నాడు. అలానే ఇరాక్ గడ్డ మీద నుంచి అమెరికా సాయుధ బలగాల.........................................................
అంతకంటే ప్రశంస ఏముంది : రవితేజ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)