.
23, జూన్ 2011, గురువారం
ప్రణబ్ కార్యాలయంలో గూఢచర్యం
తన ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో గూఢచర్యం జరిగిందని, ఈ ఘటనలపై రహస్య దర్యాప్తుకు తాను ఆదేశించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ఇప్పటికే లోక్పాల్ బిల్లుపై వివాదంలో చిక్కుకున్న మన్మోహన్ సర్కారుకు సీనియర్ మంత్రి ప్రణబ్ కార్యాలయాల్లో గూఢచర్యం వివాదం తాజాగా చుట్టుకుంటోంది. ఎలక్ట్రానిక్ పరికరాలను అతికించేందుకు.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి