.

22, జూన్ 2011, బుధవారం

'గురు'విందలు : చెప్పేది ఆధ్మాత్మికం...చేసేది వ్యాపారం * కోట్లాది రూపాయల వాణిజ్య సామ్రాజ్యం

ఇటీవలి కాలంలో మతం మంచి వ్యాపార వస్తువుగా మారింది. ఆధ్యాత్మిక గురువులు ఆధునిక వ్యాపారులుగా మారిపోయారు. ఈమధ్య అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన యోగా గురు బాబా రామ్‌దేవ్‌ 'హేట్‌ లిస్ట్‌' (ద్వేషించే వారి జాబితా)ను పరిశీలిస్తే అందులో అవినీతి రాజకీయ నేతలు (వారిని ఉరి తీయాలంటాడు), స్వలింగ సంపర్కులు (అదొక వ్యాధి, దానిని నయం..............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి