సత్యసాయి బాబా మంచి నీటి పథకం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, యూనివర్సిటీ, కాలేజీలను స్థాపించి, ప్రజల నుండి సేకరించిన డబ్బును తిరిగి ప్రజలకే ఖర్చు చేసి సమాజ సేవ చేశారని చెబుతారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన వారు చాలా మంది వున్నా, బాబా సేవ నిస్సందేహంగా శ్లాఘనీయమే. కానీ ప్రజల నుండి విరాళాలుగా ఎంత తీసుకున్నారు, తిరిగి ప్రజలకెంత ఇచ్చారనేదే లక్షా ముప్ఫైవేల కోట్ల ప్రశ్న....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి