.
15, జూన్ 2011, బుధవారం
చిదంబరం రాజీనామా చేయాలి
అక్రమ మార్గాన పార్లమెంటుకు ఎన్నికైన కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి, ఎఐఎడిఎంకె అధినేత్రి జయలలిత డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగేందుకు చిదంబరం నైతిక అర్హతను కోల్పోయారని ఆమె విమర్శించారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత తొలిసారిగా ఢిల్లీ విచ్చేసిన ఆమె ముందుగా ప్రధాని మన్మోహన్ను కలుసుకున్నారు. అనంతరం మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి