.

21, జూన్ 2011, మంగళవారం

జైల్లోనూ రాచ మర్యాదలే!

ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి ప్రజా ధనాన్ని కొల్లగొట్టి జైలుకు వచ్చినా వారు తమ రాచఠీవిని, రాచ మర్యాదలను ఎక్కడా మర్చిపోలేదు. ఒకప్పుడు చిన్న పిల్లల జైలుగా వున్న తీహార్‌ జైలు ఇప్పుడు విఐపి స్థాయికెదిగింది. కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణా మండలి మాజీ ఛైర్మన్‌ సురేష్‌ కల్మాడీ, 2జి కేసులో నిందితురాలైన డిఎంకె ఎంపి, కరుణానిధి కుమార్తె కణిమోజి ఇప్పుడు ఈ జైలుకు విశిష్ట అతిధులు (విఐపిలు). బయట వున్నపుడు తమకు సహజంగా లభించే రాచమర్యాదలనే వీరు ఇక్కడ కూడా అందుకుంటున్నారు. వివిధ జైళ్లలో వున్న విఐపిలకు ప్రత్యేక మర్యాదలు చేయాలని ఉన్నత స్థాయి అధికారుల నుండి తమకు ఆదేశాలు వచ్చినందునే.........................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి