.

20, జూన్ 2011, సోమవారం

లగడపాటీ... రెచ్చగొట్టకు

విజయవాడ ఎంపి లగడపాటి రాజ్‌గోపాల్‌ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. మతాలకతీతంగా ప్రజలంతా రాష్ట్ర రాజధానిలో కలిసి మెలిసి ఉంటే లగడపాటి రాజ్‌గోపాల్‌ లాంటివారు తెలంగాణ ఏర్పడితే మతకలహాలు చెలరేగుతాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. లగడపాటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, దయచేసి తెలంగాణపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని వారు విజ్ఞప్తి చేశారు. లగడపాటి తెలంగాణను అవమానపరుస్తూ కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేస్తున్నారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వి హనుమంతరావు మండిపడ్డారు........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి