.
25, జూన్ 2011, శనివారం
10 లక్షల మందితో తెహ్రీర్ స్క్వేర్కు మళ్లీ వస్తాం
ఈజిప్టులోని పాలక సైనిక జనరల్స్ ప్రజాస్వామ్యానికి మారేందుకుద్దేశించిన తమ ప్రస్తుత రోడ్మ్యాప్ను ఉపసంహరించుకోకపోతే తాము జులై 8న మళ్ళీ తెహ్రీర్ స్క్వేర్కు పది లక్షల మందిని తెచ్చి ప్రజాతంత్ర నిరసనలు ప్రారంభిస్తామని ఆ దేశ కార్యకర్తలు హెచ్చరించారు. అధికారం కోసం ఈజిప్టులోని ఇస్లామిస్టు, లౌకిక రాజకీయ శక్తుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభం కావడంతో సెప్టెంబర్లో నిర్వహించతలపెట్టిన ఎన్నికలను ఆపేయాలని డిమాండుచేస్తూ 40 మితవాద, వామపక్ష ఉద్యమాలు ఏకమయ్యాయి. ప్రస్తుతమున్న ముబారక్ అనంతర మార్పు.....................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి