.

14, జూన్ 2011, మంగళవారం

ఆహ్లాదం ... ఆగ్రా ప్రయాణం

ఈ మధ్య కుటుంబ సభ్యులతో ఢిల్లీ, ఆగ్రా, మధురలో పర్యటించాం. ఎండలు మండిపోతున్నప్పటికీ పిల్లల చదువులు, సెలవుల సమస్యల కారణంగా ఎండల్లోనే పర్యటన సాగించాం. కొంత ఇబ్బందికి గురి చేసినప్పటికీ ఆ చారిత్రక కట్టడాలు చూశాక, వాటి చరిత్ర తెలుసుకున్నాక ఆహ్లాదకరంగా అనిపించింది. పిల్లలకైనా, పెద్దలకైనా పర్యటనలు అనేవి వినోదం, ఆనందం కలిగించడంతోపాటు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ఢిల్లీలో ఎర్రకోట, కుతుబ్‌ మినార్‌, తీన్‌మూర్తి భవన్‌, ఇందిరాగాంధీ మెమోరియల్‌, అక్షరధామ్‌, హుమాయున్‌ టూంబ్‌...మొదలైనవన్నీ చూశాక ఆగ్రాకు వెళ్లాం. ఢిల్లీ వెళ్లిన ఎవరైనా తప్పనిసరిగా చూడాలనుకునే చారిత్రక పర్యాటక ప్రదేశం ఆగ్రా. మరి ఈ వారం ఆగ్రా విశేషాలేంటో చూద్దామా................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి