.

21, జూన్ 2011, మంగళవారం

కోట్ల డాలర్ల గల్లంతు

2003 దురాక్రమణ అనంతరం ఇరాక్‌ అభివృద్ధి నిధి (డిఎఫ్‌ఐ) నుంచి తీసుకున్న ఇరాక్‌ చమురు డబ్బు గల్లంతైనట్లు ఆ దేశ పార్లమెంటు వెల్లడించింది. ఆ డబ్బును సద్దాం హుస్సేన్‌ను కూల్చివేసిన అనంతరం పునర్నిర్మాణానికి ఉపయోగించేందుకు అమెరికా నుంచి తెచ్చినట్లు పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. ఆ డబ్బు ఎక్కడికి పోయిందో కనుగొనేందుకు ఐరాస సాయం కోరింది. 2004లో ఇరాక్‌ అభివృద్ధి నిధి నుంచి తీసుకున్న చమురు డబ్బును కనుగొనేందుకు సహాయం చేయాలని .......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి