.

27, జూన్ 2011, సోమవారం

ఆముగ్గురు...

సమాచార సాంకేతిక రంగం నేడు ఎంతగానో ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ల వినియోగం భారీగా పెరిగింది. ఇందుకు రెండు ముఖ్యమైన పరిశోధనలే కారణం. ప్రారంభదశలో మెకానికల్‌ పరికరాలతో గణాంక యంత్రాలు తయారుచేయబడగా, తరువాత కాలంలో వ్యాక్యూమ్‌ ట్యూబులు, ట్రాన్సిస్టర్లను ఉపయోగించ సాగారు. గతంలో కంప్యూటర్లు పెద్దపెద్ద గదులను ఆక్రమించేవి. కిలోవాట్లకొద్ది విద్యుత్‌ని ఖర్చు చేసేవి. ఆ స్థాయి నుంచి డెస్క్‌టాప్‌లు, పామ్‌టాప్‌ల రూపానికి మారడానికి వీలు కల్పించింది 'ఇంటిగ్రేటెడ్‌ చిప్‌'.....................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి