.
17, జూన్ 2011, శుక్రవారం
కంటతడిపెట్టిన బొత్స
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కంటతడిపెట్టారు. బుధవారం ఎపియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో ' మీ జీవితంలో బాధ, సంతోషం కలిగించిన సంఘటనలేమైనా ఉన్నాయా' అని అడిగిన సమయంలో ఆయన కంటతడిపెట్టుకున్నారు. 'నేను వోక్స్ వ్యాగన్ కుంభకోణానికి పాల్పడినట్లు టీవీల్లో వార్తలు వస్తున్న సమయంలో వాటిని నా తల్లి చూసింది. వెంటనే ఫోన్ చేసింది...........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి