.
20, జూన్ 2011, సోమవారం
త్వరలో రాష్ట్రపతి ఆస్తుల వెల్లడి
తన ఆస్తుల వివరాలను త్వరలోనే వెల్లడించాలని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నిర్ణయించు కున్నారు. ఆస్తుల వివరాలను తెలియజేయాలని ఎలాంటి చట్టమూ లేకపోయినా భారత రాష్ట్రపతి ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రతిభా పాటిలేనని కేంద్ర సమాచార కమిషన్ సూచించిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. 'భారత రాష్ట్రపతి తన ఆస్తుల.........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి