.

17, జూన్ 2011, శుక్రవారం

భానుకిరణ్‌ను పట్టుకోలేకపోవడం దురదృష్టకరం

మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి (సూరి) హత్యకేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్‌ను పట్టుకోలేకపోవడం దురదృష్టకరమని డిజిపి అరవిందరావు అన్నారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్తూ గురువారం ఆయన కడపలో ఆగారు. జిల్లా పోలీసు కార్యాలయాన్ని తనిఖీ చేశారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన 20మంది పోలీసులకు స్థానిక డిపిఓలో ఆయన రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. భానును అరెస్టు చేయలేకపోవడంపై విలేకరులడిగిన ...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి