.

20, జూన్ 2011, సోమవారం

ప్రజలను కాల్చుకు తింటోంది

దేశ ప్రజలపై నానాటికి పెరుగుతున్న రుణ, పన్నుల భారాలకు కారణమైన ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ రాజధాని ఏథెన్స్‌ నగరంలో శనివారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. దేశం అప్పుల ఊబిలో కూరుకు పోకుండా నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన వ్యయకర్తన, పన్నుల పెంపుదల వంటి చర్యలను నిరసిస్తూ జరిగిన ఈ ప్రదర్శనలో దాదాపు 5 వేల మంది పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలియచేశారు. పార్లమెంట్‌ వరకూ జరిగిన ఈ ప్రదర్శనకు గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ నేత అలెక్స్‌ పపారిగా నేతృత్వం వహించారు. ప్రభుత్వం రుణదాతలతో కుమ్మక్కయి ప్రజలను 'కాల్చుకు తింటోంద'ని ఆయన విమర్శించారు. అయితే...........................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి