.

22, జూన్ 2011, బుధవారం

పోస్కోపై యుపిఎ ద్వంద్వ వైఖరి

పోస్కో ప్రాజెక్టుకు అటవీపరమైన అనుమతి మంజూరు చెయ్యడమే వివాదాస్పదం. అందులో ఎన్నో లోపాలు, అవకతవకలున్నాయి. భూ సేకరణ వేగవంతంగా జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు కర్తవ్యం నిర్వహించింది. అప్రజాస్వామికంగా వ్యవహరించి అభ్యంతరాలను విస్మరించి వ్యవహరించింది. విస్తృత వ్యూహంలో అంతర్భాగంగానే పోస్కో ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేసింది. ఖనిజాల ఆధారిత పరిశ్రమల్లో పెద్ద ప్రాజెక్టులకు పర్యావరణపరమైన నిబంధనలను సడలించే వ్యూహం ఇందులో దాగి ఉంది....................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి