మంగళవారం 25 జనవరి 2011

రాజ్‌ గీతాలు

ఆ పెట్టుబడులెలా వచ్చాయ్ : జగన్‌కు హైకోర్టు నోటీసులు

నేతలపై కోడిగుడ్లు

హు పర్యటన : ఒళ్లు దగ్గర పెట్టుకున్న ఒబామా

26న ఎర్రగులాబీలు

మనదేశం మూవీస్‌ బ్యానర్‌లో గౌతమ్‌మీనన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఎర్రగులాబీలు'. షూటింగ్‌ పూర్తయి డి.టి.ఎస్‌. పనులు జరుపుకుంటోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోందనీ, ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ నిర్మాత వల్లభనేని అశోక్‌ తెలియజేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ...'ఇది సైకలాజికల్‌ థ్రిల్లర్‌. 26న విడుదల చేయాలనుకున్నాం.

సంక్రాంతి చిత్రాల్లో... కొత్తదనం కొరవడింది !

 కొత్త సంవత్సరం బాక్సాఫీస్‌ ముందుకొచ్చిన పలు చిత్రాలు అభిమానుల్ని నిరాశపర్చాయి. పరమవీరచక్ర, మిరపకాయ్, అనగనగా ఓ ధీరుడు, గోల్కొండ హైస్కూల్‌...మొదలైన చిత్రాలు సంక్రాంతి బరిలో దిగాయి. కథకు ఓ చోట ప్రాముఖ్యత లభిస్తే, కథనానికి మరోచోట ప్రాముఖ్యత దక్కింది. ఈ రెండూ సరిగ్గా ఉన్న చోట నటీనటుల కాంబినేషన్‌ సరిగ్గా కుదర్లేదు. స్టోరీ, యాక్టర్స్‌ బలంగా కుదిరినా నేటి ట్రెండ్‌కు తగ్గట్టు 'పరమవీరచక్ర'ను ప్రెజెంట్‌ చేయలేకపోయారు. ఇలా ఏదో ఒక లోపంతో ఆయా చిత్రాలు ప్రేక్షకులను రంజింపచేయలేకపోయాయి.

పాపులారిటీ కోసం తీయలేదు

రచ్చ... రచ్చ... : ప్రశ్నించిన వ్యక్తిని కొట్టిన ఎంపి లగడపాటి

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమాలు చాలాచోట్ల రచ్చరచ్చగా మారాయి.కృష్ణాజిల్లా తిరువూరు మండలం చిట్యాలలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ ఒకరిని కొట్టారు. ప్రజా సమస్యలను గాలికొదిలి సొంత వ్యాపారాల కోసమే మీరు సమైక్యాంధ్ర అంటున్నారనీ .....