.
28, జనవరి 2011, శుక్రవారం
నిరసనల మధ్య రచ్చబండ
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ గురువారం పాల్గొన్న మహబూబ్నగర్, కర్నూలు జల్లాల రచ్చబండ కార్యక్రమం నిరసనల మధ్య జరిగింది. మహబూ బ్నగర్లో ప్రత్యేక తెలంగాణ వాదులు ఆందోళన చేయగా, కర్నూలు జిల్లాలో ఒప్పందం ప్రకారం ఉపాధి కల్పించాలని శ్రీశైలం ముంపు బాధితులూ, తమ కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్పాలని బుడగ జంగాలు నిరసన తెలిపారు..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి