.

24, జనవరి 2011, సోమవారం

గుట్కా కంపెనీలపై ఐటి దాడులు

దేశ వ్యాప్తంగా పాన్‌-మసాలా, గుట్కా తయారీదారుల వ్యాపార సంస్థలు, నివాస గృహాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పొగాకు ఉత్పత్తుల తయారీదారులకు సంబంధించి పద్నాలుగు రాష్ట్రాల్లో వున్న 69 ప్రదేశాలలో దాడులు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో వెయ్యి మందికిపైగా అధికారులు, భధ్రతా సిబ్బంది పాల్గొన్నారని వారు పేర్కొన్నారు. ఈ దాడుల్లో గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో ఖాతాల్లో చూపని సొమ్మును డిపార్టుమెంటు స్వాధీనం చేసుకుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సిబిడిటి) తెలిపింది................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి