.

23, జనవరి 2011, ఆదివారం

'ఎక్స్‌ట్రా' పేరుతో ఎందుకీ వివక్ష?

''ఇ.డి ఉద్యోగులను డిపార్టుమెంటు సర్వేంట్లుగా గుర్తించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311(2) ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలి'' 1977 ఏప్రిల్‌ 22న తపాలాశాఖలోని ఇడి ఉద్యోగుల (గ్రామీణ డాక్‌ సేవక్‌లు) గురించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పిది. పాలకులు దానిని ఏనాడూ అమలు చేసిన పాపాన పోలేదు. ఇప్పటికీ అదేపరిస్థితి కొనసాగుతోంది. పైగా అదనపు పనులు అప్పగిస్తూ అభద్రతకు గురిచేస్తోంది. కనీస వేతనాలు అమలు చేయకుండా అలవెన్సులు ఇస్తోంది. అవి కూడా సమయానికి అందక, ...............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి