.

26, జనవరి 2011, బుధవారం

తెలుగు 'పద్మాలు'లు

2010 సంవత్సరానికిగాను తెలుగు 'పద్మా'లు గణనీయంగా వికసించాయి. తెలుగు ప్రముఖులకు, తెలుగు గడ్డపై నివసిస్తున్న తెలుగేతరులకు కలిపి 'పద్మ' కేటగిరీల్లో 14 పురస్కారాలు వచ్చాయి. సినీరంగంలో అత్యున్నతమైన దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం ఇదివరకే అందుకున్న ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, సైన్స్‌, ఇంజనీరింగ్‌ రంగంలో పల్లె రామారావు పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రముఖ నటి వహీదా రెహ్మాన్‌, ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పారిశ్రామికవేత్త డాక్టర్‌ కె.అంజిరెడ్డి, డాక్టర్‌ జివి కృష్టారెడ్డికి పద్మభూషణ్‌ పురస్కారాలు లభించాయి..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి