మనదేశం మూవీస్ బ్యానర్లో గౌతమ్మీనన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఎర్రగులాబీలు'. షూటింగ్ పూర్తయి డి.టి.ఎస్. పనులు జరుపుకుంటోంది. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతోందనీ, ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ నిర్మాత వల్లభనేని అశోక్ తెలియజేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ...'ఇది సైకలాజికల్ థ్రిల్లర్. 26న విడుదల చేయాలనుకున్నాం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి