.

21, జనవరి 2011, శుక్రవారం

'నల్లధనం' వివరాలు చెప్పలేం

 విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారత ఖాతాదారుల వివరాలను వెల్లడించలేమని ప్రధాని మన్మోహన్‌ అన్నారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల జాబితాను సమర్పించే విషయంలో ప్రభుత్వ విముఖతపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించడంతో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. బుధవారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన కేబినెట్‌ భేటీలో ప్రధాని నల్లధనం ప్రస్తావన తెచ్చారు..................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి