.

22, జనవరి 2011, శనివారం

మైక్రోఫైనాన్స్‌కు ఊపిరిపోసిందెవరు?

దారిద్య్ర నిర్మూలనా కార్యక్రమాల వైఫల్యం మైక్రో ఫైనాన్స్‌ సంస్థల పెరుగుదలకు దారితీసింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ చక్కటి ఉదాహరణ. ఇక్కడ తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే కార్యక్రమాలు నిలచి పోవటంతో మైక్రోఫైనాన్స్‌ సంస్థలపై జనం ఎక్కువగా ఆధారపడ్డారు. ఈ సంస్థలకు సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది. దానిలోని విశేషమేమంటే, ఈ సంస్థలు వసూలు చేసే వడ్డీపై పరిమితి గురించిన ప్రస్తావనే లేదు..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి