.

31, జనవరి 2011, సోమవారం

అవును అవి 'రచ్చ'బండ సభలే

ప్రభుత్వం పని చేస్తోందని చాటి చెప్పేందుకు చేపట్టిన 'రచ్చ'బండ సభలు జిల్లాలో ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. పరిమిత సంక్షేమ పథకాలు ప్రారంభించిన రచ్చబండ, చివరికి గ్రామాల్లో సమస్యల గుదిబండగా అధికారులకు తయారైంది. నిరసనలు, నిలదీతలు, తోపులాటలు, ఉద్రిక్తతలకు దారితీస్తోంది. పలుచోట్ల రసాభాసగా ముగుస్తోంది. ముఖ్యమంత్రి రాజాంలో ప్రారంభించిన సభలో మహిళలు వేసే ప్రశ్నలకు అధికారులతోపాటు ముఖ్యమంత్రి తెల్లముఖం వేయాల్సి వచ్చింది. తప్పును సరిదిద్ది పింఛను వచ్చేట్లు చేస్తానని ముఖ్యమంత్రి........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి