.
29, జనవరి 2011, శనివారం
ఆయుధ బజారులో అమెరికా జోరు
వచ్చే అయిదేళ్లలో సాయుధ బలగాల ఆధునీకరణకోసం భారత ప్రభుత్వం 5,000 కోట్ల డాలర్లు వెచ్చించాలని నిర్ణయించింది. వీటిలో వెయ్యి కోట్ల డాలర్లను 126 బహుళార్థక యుద్ధ విమానాల కొనుగోళ్ల కోసం కేటాయించింది. అమెరికన్ కంపెనీ ఈ ఆయుధ కొనుగోళ్ల ఒప్పందాన్ని గనుక సంపాదిస్తే అమెరికా భారత్కు అతి పెద్ద రక్షణ పొత్తుదారుగా మారనుంది. భారత్ ఇప్పటికే అమెరికా.........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి