శనివారం 21 ఎప్రిల్ 2012
' టైటానిక్' వింతలు
అది 1912వ సంవత్సరం. ఏప్రిల్ మాసం. అప్పుడే నిర్మాణం పూర్తయిన ఒక కొత్త భారీనౌక తన తొలి ప్రయాణానికి అట్లాంటిక్ సముద్రంలో శ్రీకారం చుట్టింది. అప్పట్లో అదే ప్రపంచంలోని అతి పెద్ద నౌక (ఇప్పుడున్న అతి పెద్ద నౌకల్లో అది కూడా ఒకటిగా నిలుస్తుంది). ఆ నౌకను 'అతి పెద్ద నౌక' అని 'ఎప్పటికీ మునిగిపోని నౌక' అని పిలిచేవారు. ఆ ఓడ మొత్తం 1348 మంది ప్రయాణీకులతో, 860 మంది సిబ్బందితో తన మొట్టమొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది. వాళ్లంతా అద్భుతమైన అనుభవం కోసం అర్రుల చాస్తున్నారు.
........
దుబాయ్ వెళుతోన్న...జులాయి
అల్లు అర్జున్, ఇలియానా జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'జులాయి'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఎన్.రాధాకృష్ణ నిర్మాతగా డివివి దానయ్య సమర్పిస్తున్నారు. హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. చిత్రం టాకీ పార్టు ముగించుకుని పాటల చిత్రీకరణకి ఈనెల 26న దుబారు వెళుతోంది........
క్రొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)