.
23, ఏప్రిల్ 2012, సోమవారం
టాలీవుడ్ టాప్ ఫోర్ !
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతితరంలోనూ నలుగురు అగ్ర హీరోలుండటం ఆనవాయితీగా వస్తోంది. ఆ కాలంలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్బాబు ఇండిస్టీకి నాలుగు స్థంభాలుగా నిలిచారు. ఆ తర్వాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తర్వాతే ఎవరిపేరైనా ప్రస్తావనకి వచ్చేది. వీరు ఫాంలో ఉండగా మరికొందరు టాప్కి ఎదిగినా కానీ వీరి సీనియారిటీ ప్రకారం టాప్-4 కోటాలో వీరినే చూపేవారు...........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి