.
18, ఏప్రిల్ 2012, బుధవారం
నా ప్రాణానికి ముప్పుంది.. వేగంగా స్పందించండి...
తన ప్రాణానికి ముప్పుందని, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఒడిషాలోని లకంపూర్ ఎమ్మెల్యే జిన్నా హికాక మంగళవారం ఫోన్లో ప్రభుత్వాన్ని కోరారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్కూ, ఒడిషా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ నేరుగా ఫోన్లో మాట్లాడే అవకాశాన్ని మావోయిస్టులు కల్పించారని తెలిసింది. జాప్యం చేస్తే తన ప్రాణానికి ముప్పుందని, మావోయిస్టుల డిమాండ్లు త్వరితగతిన ఆమోదించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ముఖ్యమంత్రి నవీన్పట్నాయక్ ధ్రువీకరించారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన విషయా .........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి