.

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

కివీస్‌ జోరు భారత్‌ బేజారు



 భారీ ఆధిక్యంలో కివీస్‌
- బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ డబుల్‌ సెంచరీ

    వెల్లింగ్టన్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ జట్టు పట్టుబిగించింది. నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమవడంతో కివీస్‌ జట్టు భారీ స్కోరు సాధించింది. కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ( 281బ్యాటింగ్‌, 28 ఫోర్లు, 4సిక్స్‌) డబుల్‌ సెంచరీ సాధించగా, వాట్లింగ్‌ కూడా సెంచరీతో దూసుకెళ్ళడంతో కివీస్‌ జట్టు ఆట ముగిసే సమయానికి 571 పరుగుల భారీ స్కోరును సాధించింది. see more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి