.

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

మొక్కుబడి



 -1.83 లక్షల కోట్ల ఓటాన్‌ అకౌంట్‌
 -4వ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆనం  
 -ప్రసంగాన్ని అడ్డుకున్న టి. సభ్యులు
 ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
      రానున్న ఆర్థికసంవత్సరం (2014-15)కు 1,83,129 కోట్ల రూపాయలతో ఓట్‌ఆన్‌అక్కౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 13.50శాతం ఎక్కువ. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే సోమవారం ఆయన బడ్జెట్‌ ప్రతిపాదనలను శాసనసభ ముందుంచారు. ఆర్థికశాఖ మంత్రి హోదాలో ఆయన బడ్జెట్‌ను ..see more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి