.

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

టి. బిల్లుకు అన్సారీ బ్రేక్‌?



 -రాజ్యసభలో ప్రవేశంపై ప్రశ్నలు  
 -ఆలోచనలో పడ్డ ప్రభుత్వం  
 -సీమాంధ్ర ఎంపీల రభస
 -'ఆర్ధికాంశాలపై' వివరణ కోరిన ఛైర్మన్‌  
 -వెంకయ్యతో మరోసారి జైరాం చర్చలు
 ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
       రాష్ట్ర విభజన బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. ఆర్థికాంశాలతో కూడిన బిల్లును సంప్రదాయానికి భిన్నంగా తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ వివరణ కోరడంతో బిల్లుకు బ్రేకులు పడినట్లు విశ్వసనీయ సమచారం. కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన విభజన బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం సాయంత్రం ఆమోదముద్ర వేశారు. పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడం ఖాయమంటూ సోమవారమంతా ప్రచారం జరిగింది. see more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి