అధిష్టానానికి పిసిసి డిమాండ్
- నేడు ఢిల్లీకి సిఎం వ్యతిరేక గ్రూపు
- బొత్స ఇంట్లో కాంగ్రెస్ బచావో సమావేశం
- కిరణ్, చంద్రబాబు, రాఘవులు, జగన్లకు లేఖ
- సమైక్యం కోసం తమతో కలిసిరావాలని వినతి
- సిఎం రాజీనామా, కొత్త పార్టీ అప్రాధాన్యం: బొత్స
ప్రజాశక్తి - హైదరాబాద్బ్యూరో
విభజన బిల్లును పార్లమెంటులో మంగళవారం ఆమోదిస్తారన్న సంకేతాలు రావడంతో రాష్ట్ర కాంగ్రెస్లో నిట్టనిలువున చీలిక ఏర్పడింది. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రెండు గ్రూపులుగా విడిపోయారు. విభజనపై కాంగ్రెస్పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి గ్రూపు ఒకవైపు, కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలకు see more..
- నేడు ఢిల్లీకి సిఎం వ్యతిరేక గ్రూపు
- బొత్స ఇంట్లో కాంగ్రెస్ బచావో సమావేశం
- కిరణ్, చంద్రబాబు, రాఘవులు, జగన్లకు లేఖ
- సమైక్యం కోసం తమతో కలిసిరావాలని వినతి
- సిఎం రాజీనామా, కొత్త పార్టీ అప్రాధాన్యం: బొత్స
ప్రజాశక్తి - హైదరాబాద్బ్యూరో
విభజన బిల్లును పార్లమెంటులో మంగళవారం ఆమోదిస్తారన్న సంకేతాలు రావడంతో రాష్ట్ర కాంగ్రెస్లో నిట్టనిలువున చీలిక ఏర్పడింది. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రెండు గ్రూపులుగా విడిపోయారు. విభజనపై కాంగ్రెస్పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి గ్రూపు ఒకవైపు, కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలకు see more..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి