పుష్పలతా లలిత దక్షిణ భారతదేశలోనే మొట్టమొదటి మహిళా బిషప్ అంటే వెనడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది నిజం. భారతదేశంలో క్రైస్తవమతం అడుగుపెట్టి 2 వేల సంవత్సరాలైనా ఇంతవరకు మహిళా బిషప్లు లేరనేచెప్పాలి. ఆ చరిత్రను తిరగరాస్తూ పుష్పలత ముందుకు వచ్చారు. తను ఈ స్ధాయికి రావడానికి కారణం చదువు అంటున్నారు ఆమె. read more..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి