.

12, ఫిబ్రవరి 2014, బుధవారం

కఠినవ్యూహం



 -ఎలాగైనా ఆమోదం...!
 -అడ్డుకుంటే సస్పెన్షన్‌
 -సహకరిస్తేనే చర్చ
 -కాంగ్రెస్‌ వ్యూహం 
 -టి. నేతలకు సమాచారం
 ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
      ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం దిశలో కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. బిజెపి నేతలతో ఒకవైపు చర్చలు జరుపుతూనే వ ప్రత్యామ్నాయ మార్గాల వైపపు దృష్టి సారించింది. ఈ మేరకు టి.కాంగ్రెస్‌ నేతలకు సమాచారం అందింది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన ఎంపిలపై ఇప్పటికే బహిష్కరణ ఆస్త్రం ప్రయోగించిన కాంగ్రెస్‌ అధిష్టానం, see more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి