.

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

హింస, లింగ నిష్ఫత్తి క్షీణత, సాధికారత



- సమాజం ఎదుర్కొంటున్న కీలక సమస్యలివే
- మహిళల సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీ నివేదిక 
  న్యూఢిల్లీ : మహిళలపై హింస, లింగ నిష్పత్తి క్షీణించడం, ఆర్ధికంగా మహిళలకు సాధికారత లేకపోవడం వంటివి ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలని, వీటిపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వుందని మహిళా సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక పేర్కొంది. see more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి