ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో
రాజ్యసభ ఎన్నికల్లో అనుకున్నట్లే జరిగింది. కాంగ్రెస్ బలపరిచిన ముగ్గురు, టిడిపి బలపరిచిన ఇద్దరు, టిఆర్ఎస్ బలపరిచిన ఒకరు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి పోటీ నుంచి వెనక్కి తగ్గినా ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో సాంకేతికంగా ఆదాల పోటీలో ఉన్నా మిగిలిన అభ్యర్థులే ఓట్లు పంచుకున్నారు.see more..
రాజ్యసభ ఎన్నికల్లో అనుకున్నట్లే జరిగింది. కాంగ్రెస్ బలపరిచిన ముగ్గురు, టిడిపి బలపరిచిన ఇద్దరు, టిఆర్ఎస్ బలపరిచిన ఒకరు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి పోటీ నుంచి వెనక్కి తగ్గినా ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో సాంకేతికంగా ఆదాల పోటీలో ఉన్నా మిగిలిన అభ్యర్థులే ఓట్లు పంచుకున్నారు.see more..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి