-సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు ఏచూరి
-పార్లమెంటులో స్థితికి కాంగ్రెస్సే కారణమని విమర్శ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ కూటమి ఏర్పడే అవకాశం ఉందని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే తృతీయ ఫ్రంట్ ఏర్పడుతోందన్న ప్రచారం సరికాదని పార్లమెంటులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ' మతోన్మాదానికి, కాంగ్రెస్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా విధానపరమైన ప్రత్యామ్నాయాన్ని ముందుకు తేవాలని 11 పార్టీలు నిర్ణయించాయి. see more.
-పార్లమెంటులో స్థితికి కాంగ్రెస్సే కారణమని విమర్శ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ కూటమి ఏర్పడే అవకాశం ఉందని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే తృతీయ ఫ్రంట్ ఏర్పడుతోందన్న ప్రచారం సరికాదని పార్లమెంటులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ' మతోన్మాదానికి, కాంగ్రెస్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా విధానపరమైన ప్రత్యామ్నాయాన్ని ముందుకు తేవాలని 11 పార్టీలు నిర్ణయించాయి. see more.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి