.

8, జనవరి 2014, బుధవారం

ఐపీఎల్‌ తరహాలో మరో లీగ్‌ ప్రారంభం


   దుబాయి: ఐపీఎల్‌ తరహాలో మరో కొత్త లీగ్‌ ప్రారంభం అవనుంది. దుబాయి వేదికగా '7 ప్రీమియర్‌ లీగ్‌'ను ఏర్పాటు చేయడానికి శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ లీగ్‌ను ప్రారంభించడానికి టీమిండియా కెప్టన్‌ ధోని, భారత్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ సురేష్‌ రైనా అంగీకారం తెలిపారు. దుబాయిలో జరగనున్న ఈ టోర్నమెంట్‌ 2014 చివరి కల్లా ప్రారంభం అవుతుందని నిర్వహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో ఏడు జట్లు పాల్గొంటాయి. వీటిలో అరబ్‌కి చెందిన అబుదాబి, దుబాయి, షార్జా, అజ్మన్‌, ఫుజురాయి, రస్‌-అల్‌-ఖమై, red more...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి