విగ్రహాలు గురించి ఆలోచిస్తుంటే వింతగా ఉంటుంది. దేవుడి విగ్రహాల గురించి కాదు. మనుషుల విగ్రహాల గురించే! మనుషుల విగ్రహాలను పెద్ద ఎత్తున తయారు చేయించి, వాటిని ప్రతిష్ఠించి తమ ప్రతిష్ఠ పెంచుకోవాలని చూసేవారి గురించి ఆలోచించటానికి ఇప్పుడు ఎంతైనా ఉంది. చైనాని 15వ శతాబ్దంలో పరిపాలించిన ఒక చక్రవర్తి తన రాజధాని షియాన్ నగరంలో తనకు యుద్ధాలలో విజయాన్ని సాధించిపెట్టిన సైనికుల విగ్రహాలను టెర్రకోటాతో అచ్చు వారి
రూపాల్లాగానే చేయించి పెట్టాడు. వేల సంఖ్యలోని ఆ టెర్రకోట విగ్రహాలు ఇప్పుడు బైటపడి ప్రపంచ వింతలలో ఒకటై షియానే నగరానికి లక్షల సంఖ్యలో టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. red more....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి