.

8, జనవరి 2014, బుధవారం

23తో ఖతం


- చర్చతో సంబంధం లేకుండానే పార్లమెంటుకు టిబిల్లు

- హోంశాఖ వర్గాలు
- లోపాలుంటే ఆలోగా సవరణలు
- సిఎస్‌కు లేఖ
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
  రాష్ట్ర శాసనసభలో చర్చతో సంబధం లేకుండానే విభజన బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్రం సిద్దమౌతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం చర్చకు అదనపు సమయాన్ని కేటాయించడం కూడా సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు 2013పై ఏ మాత్రం చర్చ జరగకుండా రాష్ట్ర శాసనసభ వాయిదాల బాట పడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు చర్చకు అదనపు సమయాన్ని కోరుతామని కొందరు నేతలు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ red more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి