- ఉద్యోగుల ఫిర్యాదులే ఎక్కువ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఇక్కడ నిర్వహించిన తొలి 'జనతా దర్బార్'లో తాగునీరు, విద్యుత్కు సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ఉద్యోగుల నుంచే ఎక్కువ ఫిర్యాదులందాయి. ఒక దశలో కిక్కిరిసిన జనతాదర్బార్లో తొక్కిసలాట చోటు చేసుకోవటంతో కేజ్రీవాల్ దానిని అర్ధాంతరంగా ముగించి నిష్క్రమించారు. జనతాదర్బార్కు ఇంత భారీ స్పందన ఉంటుందని తాను ఊహించలేదని కేజ్రీవాల్ ఆ తర్వాత అన్నారు. తగిన ఏర్పాట్లు చేసిన తరువాత బుధవారం తిరిగి జనతాదర్బార్ను నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తానన్నారు. తమకు ఫిర్యాదులందిన తీరు చూస్తే దిగువ స్థాయి ఉద్యోగులు తమ విధులను red more...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి