.

12, జనవరి 2014, ఆదివారం

ఫిబ్రవరిలో 'ప్రత్యామ్నాయం' ఖరారు


   ప్రజాశక్తి ప్రతినిధి - తిరువనంతపురం

    కాంగ్రెసేతర లౌకిక, ప్రజాతంత్ర కూటమి మాత్రమే నరేంద్ర మోడీని సమర్థవంతంగా తిప్పిగొట్టగలదని సిపిఎం ప్రధానకార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ చెప్పారు. ఎర్నాకుళం ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెసేతర లౌకిక పార్టీలు వచ్చే ఫిబ్రవరి మొదటికల్లా నిర్మాణాత్మక ఎన్నికల కూటమిని ఖరారు చేయగలవని తెలిపారు. కాంగ్రెస్‌, బిజెపిలతో సంబంధాల్లేని వివిధ రాజకీయ పార్టీల మధ్య విస్తృత అవగాహన కుదర్చుకునే దిశగా సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ఇదే తరహాలో ఒక ప్రతిపక్ష కూటమిని ఇదివరకు ఎన్నికల అనంతరం ఏర్పాటు చేసినట్లు కరత్‌ గుర్తు చేశారు. red more....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి