.

22, జనవరి 2014, బుధవారం

ఫ్లెక్సీలు నిజం... పార్టీ సందిగ్ధం

- సమైక్య పార్టీపై సిఎం తటపటాయింపు
- విభజన జరిగితే ఫలితం ఉండదంటున్న సన్నిహితులు
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
  ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేస్తారంటున్న కొత్తపార్టీ సందిగ్ధంలో పడింది. కొత్త పార్టీ విషయంలో మీడియాలో జరుగుతున్న ప్రచారం సంగతి ఎలా ఉన్నప్పటికీ సిఎం ఈ విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత సమైక్య రాష్ట్ర నినాదంతో సీమాంధ్ర ప్రజల వద్దకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం ఆయనలో వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. 'విభజన జరిగిన తరువాత సమైక్యమని చెప్పినా ప్రయోజనం ఏముంది?' అని ముఖ్యమంత్రి సన్నిహితులతో చెబుతున్నట్లు వారిలో ఒకరు ప్రజాశక్తితో అన్నారు.see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి