న్యూఢిల్లీ:
కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద ఆకస్మిక మృతి పట్ల అనుమానాలున్నాయని
కేసును దర్యాప్తు చేస్తున్న సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆలోక్ శర్మ
అన్నారు. ఆమెను హతమార్చేందుకు విషప్రయోగం జరిగిన కోణంలో కేసును
పరిశోధించాలని పోలీసులను ఆదేశించారు. ఆమె మరణంపై కుటుంబసభ్యులెవరికీ
అనుమానాలు లేవన్నారు. ఎయిమ్స్ వైద్యులు సునంద మృత దేహానికి పోస్టుమార్టం
చేసి నిద్రమాత్రల డోసు అధికమవడం వల్ల సునంద 'ఆకస్మికంగా, అసహజంగా'
మరణించిందని తెలిపారు.
see more
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి