- వెంకయ్య వ్యాఖ్యలు రాజకీయ తతంగమే!
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణా విభజన బిల్లుకు మద్దతు ఇచ్చే విషయమై బిజెపి మౌలిక వైఖరిలో ఎలాటి మార్పు వుండబోదని ఆ పార్టీ అద్యక్షుడు రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్య నాయుడు బిల్లుకు సవరణలపై చేసిన వ్యాఖ్యలు కొన్ని సందేహాలు రేకెత్తించిన నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చినట్టు తెలిసింది. మంగళవారం ఉదయం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అయిదుగురు ప్రతినిధులతో సమావేశమైనప్పుడు ఆయన పార్టీ వైఖరిని మరోసారి వివరించారు.see more
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి