- ముంబయి-డెహ్రాడూన్ రైలులో మంటలు
- 9 మంది మృతి
ముంబయి : ముంబయి (బాంద్రా) నుండి డెహ్రాడూన్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులోని ఒక స్లీపర్కోచ్లో బుధవారం వేకువ ఝామున మంటలు చెలరేగిన ప్రమాదంలో 9 మంది ప్రయాణీకులు మరణించగా, మరో పదిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని థానే జిల్లా ఘోల్వాడ్-దహను రోడ్ స్టేషన్ల మధ్య రైలు ప్రయాణిస్తున్న (ఉదయం 2.30 గంటల) సమయంలో ఒక స్లీపర్ కోచ్లో చెలరేగిన మంటలు మరో మూడు (ఎస్3, ఎస్4, ఎస్5) బోగీలకు విస్తరించినట్లు red more....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి