-ఐదో వన్డేలో గెలిచిన వెస్టిండీస్
-మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బ్రావో
-సిరీస్ 2-2తో సమం
హామిల్టన్: న్యూజిలాండ్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో విండీస్ జట్టు 203 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో విండీస్ జట్టు సిరీస్ని 2-2తో సమం చేసింది. ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టు ఓపెనర్ కిర్క్ ఎడ్వర్డ్స్( 108 బంతుల్లో 123, 12ఫోర్లు, 4సిక్స్) చెలరేగడంతో అద్భుత ప్రారంభాన్ని అందుకుంది. మిడిల్ ఆర్డర్లో కెప్టన్ బ్రావో(81 బంతుల్లో 106, 12ఫోరు, 3సిక్స్)లతో కివీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. వీరిద్దరి ఇన్నింగ్స్తో విండీస్ జట్టు వన్డేల్లో తమ అత్యుత్తమ స్కోరును సాధించింది.
ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ జట్టు స్పిన్నర్ మిల్లర్ ధాటికి 160 పరుగులకు ఆలౌటయింది. మిల్లర్ తన స్పిన్ red more....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి