- కుటుంబ వర్గాల ప్రకటన
హైదరాబాద్, ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి:
అగ్ర సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు ఆరోగ్యం విషమంగా ఉందంటూ వస్తున్న వార్తలు వట్టి వదంతులేననీ, అభిమానులెవరూ వాటిని నమ్మవద్దనీ ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. అక్కినేని కులాసాగానే ఉన్నారనీ, క్యాన్సర్ ఆపరేషన్ అయిన తరువాత కొద్దిగా నీరసంగా ఉన్నారే తప్ప మరేమీ లేదనీ ఆయన కుమారుడు, మరో సినీ హీరో నాగార్జున బుధవారం నాడు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రోజూ తాను దగ్గరుండి మరీ ఆయన యోగ క్షేమాలు చూసుకుంటున్నట్లు తెలిపారు. నిజానికి, తొలితరం తెలుగు హీరో ఏయన్నార్ ఆరోగ్యం విషమించిందంటూ మంగళవారం red more...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి