-ఆస్ట్రేలియా ఏటీపీ టోర్నీ
-తొలి రౌండ్లో వెనుదిరిగిన లియాండర్ జోడి
సిడ్ని: ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఏటీపీ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఇండోపాక్ జంట రోహన్ బోపన్న-ఖురేషీలు సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఈ టోర్నీలో మూడు సీడ్గా బరిలో దిగిన వీరు 6-7(3), 7-6(5), 10-3తో ఫిలిపైన్స్కి చెందిన ట్రాట్ హు మీద విజయం సాధించారు. మరో వైపు భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్- స్టెపనెక్ జోడి తొలి రౌండ్లోనే వెనుతిరిగి నిరాశపర్చారు. 2014 ఆస్ట్రేలియా ఓపెన్ సన్నాహల్లో భాగంగా ఈ టోర్నీలో పాల్గొన్న పేస్ జోడి 4-6, 4-6తో ఫ్రెంచ్ red more.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి